Sunday, April 1, 2012

నీటిలో అధర్మం 
నీటిలో అధర్మం ఎలా పెరిగింది. స్వచ్చమైన నీరు గతంలో బావిలోను, నుయ్యిలోను, మంచినీటి చెరువులోను, లభించేవి. అయితే ఆ నీటిలో  మనకు తెలీని కలుషితాలు వున్నాయి. వాటి వలన జబ్బులు వస్తాయి అని చెప్పి, మనకు తెలిసేలాగా అందులో స్లో పాయిజన్  కలుపుకుకుని త్రాగుతున్నము. ఎలాగైనా జబ్బు రావలసిందే. కానీ నాచురల్ గా, ప్రకృతిపరంగా తెలీని కలుషితాల వలన జబ్బు వస్తే అది ధర్మం. మనకు తెలిసేలా స్లో పాయిజన్ కలుపుకుని జబ్బు తెచ్చుకోవడం అధర్మం.
నిప్పులో అధర్మం 
నిప్పులో ఎలా అధర్మం పెరిగింది. 
ఒక వస్తువు కానీ, ఒక జంతువు కానీ, ఒక మనిషి కానీ నిప్పులో పడితే నల్లగా మాడి బూదిడైపోతుంది. ఆ ప్రకారంగా నిప్పుకు సమానమైనదిగా ప్రస్తుతం విద్యుచ్చక్తి. అందుకే శవాలను కరెంటులో కాలుస్తున్నారు. ఇప్పుడు మనకు ఎంత కరెంటు కావాలి? అనేదే ప్రశ్న. ప్రజలు ఉపయోగిస్తున్నారు అని కరెంటును తయరుచేస్తున్నారా? లేక కరెంటును తయారు చేసి ఇస్తున్నారని ప్రజలు ఉప్పయోగిస్తున్నారా? ఆలోచించండి. మేధావుల్లారా! ముఖ్యంగా యువత.

ఆకాశం లో అధర్మం 
ఆకాశం అనే పంచ భూతం సూర్య, చంద్రాది గ్రహలతోను నక్షత్రాలు, మేగాలతోనూ కలిపిన సమ్మేళనం. సమ్మేళనాన్ని ఎలా వాడుకోవాలి. దాన్ని కూడా నార్మల్ గ వాడుకోవాలి. అవసరానికి మించి వాడుకోవాలనే ఉద్దేశ్యంతో కావచ్చును లేదా మానవ తప్పిదం కావచ్చును, అవసరానికి మించి సూర్య ప్రతాపం వుంది. ఎందుకంటె ఓజోన్  పొర దెబ్బతిన్నది అంటారు.
ఓజోన్  పొర

తెలుగు భాష పరి రక్షణ లో భాగంగా త్వరలో తెలుగు నేర్చుకుందాం
అతి సర్వత్ర వర్జయేత్ అని ఎవరు అన్నారు. ఎప్పుడు అన్నారు. ఎందుకు అన్నారు. అది ఎప్పటికైనా వర్తిస్తుందా! అసలు అతి అంటే ఏమి? దానికి కొలత ఏమైనా ఉందా? ఎలాంటి  కొలమానంలో అయినా 0 నుండి 100 వరకు వుంటుంది. అందులో 50 అనేది బ్యాలన్సుడ్ అని చెప్పుతారు. దాన్నే నార్మల్ అని కూడా చెప్పుకుంటే
తెలుగు భాషను కాపాడాలంటే..................
తెలుగు భాషను కాపాడాలంటే పూర్తిగా గద్యాన్ని విడనాడి, పద్యాన్ని ఆశ్రయించాలి. ఎందుకంటే
ఈ బుల్లిటిన్ వ్రాసింది 19 - 11 - 2008 
స్వర్గంలో ఆకలి వుండదు . దప్పిక వుండదు. స్వర్గం అనేది ఎక్కడుందో ఎవరికీ తెలీదు కానీ, భూమి మీద స్వర్గంతో సమానం ఏదిరా? అంటే అది అమెరికాయే అంటారు చాలామంది భారతీయులు. అలాంటి భూతల స్వర్గంగా భావించే అమెరికాలో ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం.....
అర్థం చేసుకోండి ప్లీజ్.......... 
గాడిద కాగితాలు తింటుందని అందరికీ తెలుసు. కానీ ఎందుకు  అని తెలుసా? అదే చెప్తున్నాను
8 - 1 - 12 న వ్రాసినది ఇది. 
ఇది సమస్యా? దీని గురించి ఆలోచించాలా? అని చాలామంది అనుకోవచ్చును. కానీ, ఆలోచించండి మేధావుల్లరా? ఎందుకంటె, విశాఖ పట్టణంలో విడాకుల సంస్కృతి పెరుగుతున్నది అని, సరాసరి  ప్రతి రోజూ 10 కి తక్కువ లేకుండా వున్నట్లు ఒక T .V . చానల్ లో చెప్పారు.
విడాకులకు దారి తీసే పరిస్థితి ఏమిటి? అంటే ఒక రకంగా అది ఒక మానసిక సమస్య? అది పూర్వం రోజుల  నుండి అంటే పురాణాలకాలం నుండి అది ఒక మానసిక సమస్యే? అయితే ఆ కాలంలో
మనుషులు  ఒకప్పుడు  అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, ఎన్ని రకాలుగా ఆహార పదార్థాలు తీసుకునేవరో ఆలోచించండి.
ప్రతి రోజు సాయి జీవిత చరిత్ర నుండి  ఒక వాక్యం. చదవండి. సాయి అనుగ్రహం పొందండి.
Related Posts Plugin for WordPress, Blogger...